Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 06:47 PM

రుక్నమ్మ మృతికి నివాళులర్పించిన సర్పంచ్ గరిక కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం

రుక్నమ్మ మృతికి నివాళులర్పించిన సర్పంచ్ గరిక కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం

రుక్నమ్మ మృతికి నివాళులర్పించిన సర్పంచ్ గరిక కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం
May 03, 2026 04:06 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని చిన్నోజు రుక్నమ్మ అనారోగ్యంతో మృతి చెందగా గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహానికి గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మొహమ్మద్ అంజద్, గొరిగే శేఖర్, మొహమ్మద్ నాసర్, జిల్లా వెంకటేశం, మొహమ్మద్ అక్రమ్, గొలుసుల ప్రసాద్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ జానీ, లవణం సాయి, తెల్ల ప్రసాద్, ఎండి నజీర్, ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News