Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామ సేవకుల కృషి అమూల్యం: సర్పంచ్ సాయికుమార్ గౌడ్ బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 02:31 PM

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు
May 01, 2026 12:41 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.


రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జెండాను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మేడే కార్మికుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన చారిత్రక దినమని, కార్మిక ఐక్యతే హక్కుల రక్షణకు బలమని తెలిపారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.


వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ కార్మిక–కర్షక ఐక్యతతోనే మేడే ఆవిర్భవించిందని, కోగిర సాగు భూముల సాధన, ఉపాధి హామీ చట్టం రక్షణ, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News