Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:13 AM

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు
01-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.


రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జెండాను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మేడే కార్మికుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన చారిత్రక దినమని, కార్మిక ఐక్యతే హక్కుల రక్షణకు బలమని తెలిపారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.


వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ కార్మిక–కర్షక ఐక్యతతోనే మేడే ఆవిర్భవించిందని, కోగిర సాగు భూముల సాధన, ఉపాధి హామీ చట్టం రక్షణ, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


Sthanikam

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.


రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జెండాను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మేడే కార్మికుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన చారిత్రక దినమని, కార్మిక ఐక్యతే హక్కుల రక్షణకు బలమని తెలిపారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.


వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ కార్మిక–కర్షక ఐక్యతతోనే మేడే ఆవిర్భవించిందని, కోగిర సాగు భూముల సాధన, ఉపాధి హామీ చట్టం రక్షణ, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News