Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:10 AM

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్
13-03-2026 307 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రపాలనగరం మజీద్‌లో ముస్లిం సోదరులకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం పరస్పర సౌహార్దం, సహనం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రపాలనగరం మజీద్‌లో ముస్లిం సోదరులకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం పరస్పర సౌహార్దం, సహనం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News