Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:08 AM

రంజాన్ పవిత్రతకు ప్రతీకగా డాన్ బోస్కోలో ఇఫ్తార్ విందు

రంజాన్ పవిత్రతకు ప్రతీకగా డాన్ బోస్కోలో ఇఫ్తార్ విందు

రంజాన్ పవిత్రతకు ప్రతీకగా డాన్ బోస్కోలో ఇఫ్తార్ విందు
15-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సోదరభావానికి ప్రతీకగా డోన్ బోస్కో హై స్కూల్లో ఇఫ్తార్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణంలోని డోన్ బోస్కో హై స్కూల్లో ఆదివారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసం, ప్రార్థనలు, దానం, సహనం వంటి గొప్ప విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర కాలమని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత పెంపొందించే పండుగగా రంజాన్ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి. జనార్దన్ రావు, ముస్లిం మత పెద్దలు, రామన్నపేటపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ రామన్నపేట ఈద్గా కమిటీ చైర్మన్ మొహమ్మద్ వహీద్ ఎనిమిదో వార్డు సభ్యులు మొహమ్మద్ అంజత్ బొడ్డు సురేందర్ రావు మహమ్మద్ మన్సురలి మొహమ్మద్ అన్వర్ మీర్జా ఇనాయతుల బేగ్ మహమ్మద్ షఫీ మొహమ్మద్ రఫీ దిన్ మొహమ్మద్ ఖాదీర్ మొహమ్మద్ జానీ మొహమ్మద్ తాహిర్ మొహమ్మద్ రిజ్వాన్ మొహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు



Sthanikam

రంజాన్ పవిత్రతకు ప్రతీకగా డాన్ బోస్కోలో ఇఫ్తార్ విందు

Article Image

సోదరభావానికి ప్రతీకగా డోన్ బోస్కో హై స్కూల్లో ఇఫ్తార్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణంలోని డోన్ బోస్కో హై స్కూల్లో ఆదివారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసం, ప్రార్థనలు, దానం, సహనం వంటి గొప్ప విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర కాలమని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత పెంపొందించే పండుగగా రంజాన్ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి. జనార్దన్ రావు, ముస్లిం మత పెద్దలు, రామన్నపేటపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ రామన్నపేట ఈద్గా కమిటీ చైర్మన్ మొహమ్మద్ వహీద్ ఎనిమిదో వార్డు సభ్యులు మొహమ్మద్ అంజత్ బొడ్డు సురేందర్ రావు మహమ్మద్ మన్సురలి మొహమ్మద్ అన్వర్ మీర్జా ఇనాయతుల బేగ్ మహమ్మద్ షఫీ మొహమ్మద్ రఫీ దిన్ మొహమ్మద్ ఖాదీర్ మొహమ్మద్ జానీ మొహమ్మద్ తాహిర్ మొహమ్మద్ రిజ్వాన్ మొహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News