Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:04 AM

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్
19-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉగాది వేళ మోత్కూర్లో ప్రత్యేక సంబరాలు

శతాబ్దాల సంప్రదాయం.. అమ్మవారికి బోనాలు, బలులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఉగాది పండుగను ప్రత్యేక సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించడం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది.

ఉగాది సందర్భంగా గ్రామస్థులు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. చుక్కా, ముక్క ఆచారాలతో పాటు ఎడ్ల బండ్లు, వాహనాలను గ్రామంలో తిప్పుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు.

పూర్వ కాలంలో గ్రామంలో మశూచి వ్యాధి ప్రబలిన సమయంలో అమ్మవారి కృపతో గ్రామం రక్షించబడిందని విశ్వసిస్తూ, ఆ జ్ఞాపకార్థం ప్రతి ఉగాది రోజున ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు.

Sthanikam

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్

Article Image

ఉగాది వేళ మోత్కూర్లో ప్రత్యేక సంబరాలు

శతాబ్దాల సంప్రదాయం.. అమ్మవారికి బోనాలు, బలులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఉగాది పండుగను ప్రత్యేక సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించడం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది.

ఉగాది సందర్భంగా గ్రామస్థులు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. చుక్కా, ముక్క ఆచారాలతో పాటు ఎడ్ల బండ్లు, వాహనాలను గ్రామంలో తిప్పుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు.

పూర్వ కాలంలో గ్రామంలో మశూచి వ్యాధి ప్రబలిన సమయంలో అమ్మవారి కృపతో గ్రామం రక్షించబడిందని విశ్వసిస్తూ, ఆ జ్ఞాపకార్థం ప్రతి ఉగాది రోజున ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News