Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముర్కుంజాల్ లో డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:44 PM

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
April 14, 2026 05:01 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డయాలసిస్ రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ పేషెంట్లకు ఆహార పదార్థాలు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలకొండ కొండలరావు, మంద చంద్రయ్య, అబ్రహం కుమార్, వెంకటరమణ ఫోటో స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News