PRINT TIME: April 14, 2026 08:44 PM
రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
April 14, 2026 05:01 PM
61 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డయాలసిస్ రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ పేషెంట్లకు ఆహార పదార్థాలు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలకొండ కొండలరావు, మంద చంద్రయ్య, అబ్రహం కుమార్, వెంకటరమణ ఫోటో స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి