Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 02:00 PM

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
April 14, 2026 05:01 PM 118 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డయాలసిస్ రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ పేషెంట్లకు ఆహార పదార్థాలు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలకొండ కొండలరావు, మంద చంద్రయ్య, అబ్రహం కుమార్, వెంకటరమణ ఫోటో స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News