Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:05 PM

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య
April 15, 2026 08:13 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధనకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య పిలుపునిచ్చారు.

1994లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమిపూజ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 1952 నుంచి 2008 వరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, యువత, నాయకులు, అధికారులు అందరూ కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని కోరారు.

“రా.. కదలిరా.. గల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరుదాం” అంటూ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News