Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:54 PM

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య
April 15, 2026 08:13 PM 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధనకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య పిలుపునిచ్చారు.

1994లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమిపూజ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 1952 నుంచి 2008 వరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, యువత, నాయకులు, అధికారులు అందరూ కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని కోరారు.

“రా.. కదలిరా.. గల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరుదాం” అంటూ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News