Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:28 PM

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య
15-04-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధనకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య పిలుపునిచ్చారు.

1994లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమిపూజ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 1952 నుంచి 2008 వరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, యువత, నాయకులు, అధికారులు అందరూ కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని కోరారు.

“రా.. కదలిరా.. గల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరుదాం” అంటూ పిలుపునిచ్చారు.

Sthanikam

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

Article Image

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధనకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య పిలుపునిచ్చారు.

1994లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమిపూజ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 1952 నుంచి 2008 వరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, యువత, నాయకులు, అధికారులు అందరూ కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని కోరారు.

“రా.. కదలిరా.. గల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరుదాం” అంటూ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News