Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించిన గ్రామ పంచాయతీ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 05:17 PM

రైతుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

రైతుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

రైతుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
May 04, 2026 02:27 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ ర్యాలయం ముందు రైతుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం నెల రోజులుగా కుప్పలుగా పేరుకుపోయి ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేయడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు.

మిల్లర్లు క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News