Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్మికుల దినోత్సవాన నోచ్ ల్యాబ్‌లో విషాదం : ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 05:53 PM

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత
May 01, 2026 03:46 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం రాచూరు గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. అంతకుముందు రాగిమేకలపల్లి నుంచి రాచూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ప్రజల మధ్యకు చేరడం విశేషంగా నిలిచింది.


గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటివరకు పెన్షన్లకు రూ.63,158 కోట్లు అందజేశామని ఆమె పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ రావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News