Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:51 PM

రబీ పంటకు సింగూర్ సాగు జలాలు అందించలేము :ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు

రబీ పంటకు సింగూర్ సాగు జలాలు అందించలేము :ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు

రబీ పంటకు సింగూర్ సాగు జలాలు అందించలేము :ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు
December 29, 2025 07:34 PM 319 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

సింగూరు ప్రాజెక్టుకు మరమ్మత్తులు

మెదక్, స్థానికం ప్రతినిధి

సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల కారణంగా రబీ 2025–26 సీజన్‌లో ఘనపూర్ ఆనకట్టు (వనదుర్గ ప్రాజెక్టు) ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయలేమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు.

వనదుర్గ ప్రాజెక్టు పరిధిలోని కుల్చారం, మెదక్, హవేళీ ఘనపూర్, పాపన్నపేట మండలాల ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రైతులు మరింత సమాచారం కోసం ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఇరిగేషన్ ఈఈ: 7093604017

జిల్లా వ్యవసాయ అధికారి: 8977750785.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News