Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:47 AM

పూర్వ విద్యార్థుల ఆనాటి నేస్తాల ఆత్మీయ కలయిక

పూర్వ విద్యార్థుల ఆనాటి నేస్తాల ఆత్మీయ కలయిక

పూర్వ విద్యార్థుల ఆనాటి నేస్తాల ఆత్మీయ కలయిక
May 05, 2026 04:41 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటమే అసలైన ఆస్తి అని, విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు దక్కుతుందని 2006-07 బ్యాచ్ కోదాడ మండలం తొగర్రాయి పూర్వ విద్యార్థులు అన్నారు. సోమవారం గ్రామంలో ఆనాటి నేస్తాల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 సంవత్సరాల తరువాత ఒక్కచోట కలుసుకున్న స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆనందంగా గడిపారు.అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎం ఈ ఓ సలీం షరీఫ్, హెచ్ ఎం లు రాజు, శ్రీదేవి, ఉపాధ్యాయులు ఏడు కొండలు, శ్రీను అలాగే తిరపయ్య లను ఘనంగా సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News