కూసుమంచి మండలం కేశపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోటు లెనిన్తం తండ్రి పోటు పెద్ద సీత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ సందర్భంగా సోమవారం రేణుక చౌదరి కేశపురం గ్రామంలోని పోటు లెనిన్ నివాసానికి వెళ్లి సీతయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి