Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోధి స్కూల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు చల్లని తాగునీటి సేవ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 07:36 PM

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం
May 05, 2026 05:47 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి పరిధిలో మురికి కాలువల దుర్వాసనతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక నాయకులు స్వయంగా ముందుండి కాలువలను శుభ్రం చేయించారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి. శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్ నిండి మామిడి అప్ప, శ్రీ లక్ష్మీనారాయణ, నబి రసూల్ పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు అంజి, గంగప్ప, శ్రీనివాస్ సేవలు అందించారు.


శుభ్రమైన పరిసరాల కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News