Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:55 PM

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం
May 05, 2026 05:47 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి పరిధిలో మురికి కాలువల దుర్వాసనతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక నాయకులు స్వయంగా ముందుండి కాలువలను శుభ్రం చేయించారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి. శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్ నిండి మామిడి అప్ప, శ్రీ లక్ష్మీనారాయణ, నబి రసూల్ పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు అంజి, గంగప్ప, శ్రీనివాస్ సేవలు అందించారు.


శుభ్రమైన పరిసరాల కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News