Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వేసవిలో నీటి ఎద్దడికి చెక్‌… ₹88 లక్షల యాక్షన్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:03 PM

పిడిఎస్ బియ్యం పట్టివేత

పిడిఎస్ బియ్యం పట్టివేత

పిడిఎస్ బియ్యం పట్టివేత
April 08, 2026 07:03 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని పట్టి వేయడం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బానోతు ఈశ్వర్ వయసు 23 సంవత్సరాలు, బానోతు కవిత వయసు 57 సంవత్సరాలు మరో మైనర్ బాలుడు, నివాసం: నాగాయన్‌పల్లి తండా, తుర్కపల్లి ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో న్యూ విద్యానగర్‌లో అశోక్ లేలాండ్ గూడ్స్ ఆటోలో 96 బస్తాల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎస్ఓటీ మరియు నేరేడ్మెట్ పోలీసులు పట్టుకున్నారు.

నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయబడింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News