PRINT TIME: May 26, 2026 04:34 PM
పిడిఎస్ బియ్యం పట్టివేత
పిడిఎస్ బియ్యం పట్టివేత
April 08, 2026 07:03 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని పట్టి వేయడం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బానోతు ఈశ్వర్ వయసు 23 సంవత్సరాలు, బానోతు కవిత వయసు 57 సంవత్సరాలు మరో మైనర్ బాలుడు, నివాసం: నాగాయన్పల్లి తండా, తుర్కపల్లి ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో న్యూ విద్యానగర్లో అశోక్ లేలాండ్ గూడ్స్ ఆటోలో 96 బస్తాల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎస్ఓటీ మరియు నేరేడ్మెట్ పోలీసులు పట్టుకున్నారు.
నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయబడింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి