Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:23 AM

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి
03-05-2026 207 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం వివాదానికి దారి తీసింది.

ఈ ఘటనపై 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, కాంగ్రెస్ నాయకుడు కమ్మంపాటి సతీష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్ నాయకులే కారణమని వారు ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతోనే ఈ చర్య జరిగిందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అసహనం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.దళిత కౌన్సిలర్ అయిన తాను బాల నర్సింహా స్వామి కళ్యాణంలో పాల్గొనడం నచ్చకనే తన ఫ్లెక్సీలను చింపివేశారని కుక్కల మోహన్ ఆరోపించారు.ఇలాంటి “చిల్లర రాజకీయాలు” చేస్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Sthanikam

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం వివాదానికి దారి తీసింది.

ఈ ఘటనపై 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, కాంగ్రెస్ నాయకుడు కమ్మంపాటి సతీష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్ నాయకులే కారణమని వారు ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతోనే ఈ చర్య జరిగిందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అసహనం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.దళిత కౌన్సిలర్ అయిన తాను బాల నర్సింహా స్వామి కళ్యాణంలో పాల్గొనడం నచ్చకనే తన ఫ్లెక్సీలను చింపివేశారని కుక్కల మోహన్ ఆరోపించారు.ఇలాంటి “చిల్లర రాజకీయాలు” చేస్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News