Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:10 PM

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
May 11, 2026 06:32 PM 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పెండింగ్ ఫైళ్లపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News