రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పెండింగ్ ఫైళ్లపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి