అడ్డగూడూరు,
మండలంలోని కంచనపల్లి గ్రామంలో సోమవారం పశువైద్యాధికారి అనిల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 80 పశువులకు టీకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకా సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెడే అంబేద్కర్, వైద్య సిబ్బంది, గోపాలమిత్ర బృందం పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి