Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:11 AM

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు
30-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు శ్రీనివాస్ రెడ్డి సేవలను స్మరించుకుని ప్రశంసించారు. ఆయన తన సేవాకాలంలో కర్తవ్యనిష్ఠతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయ‌న జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి మినిస్టీరియల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాదురు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి అంబటి హరి శివకుమార్, కోశాధికారి కల్లు రమేష్ రెడ్డి, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లోహిత్ రెడ్డి, ఎంపీడీవోలు గాదే జలంధర్ రెడ్డి, శర్మ, ఎండి యాకూబ్ నాయక్, మాజీ ఎంపీడీవో గంజి శివ, ఎంపీఓ రావుఫ్ అలీ, సీనియర్ అసిస్టెంట్ నూల కమలాకర్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు

Article Image

రామన్నపేట మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు శ్రీనివాస్ రెడ్డి సేవలను స్మరించుకుని ప్రశంసించారు. ఆయన తన సేవాకాలంలో కర్తవ్యనిష్ఠతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయ‌న జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి మినిస్టీరియల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాదురు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి అంబటి హరి శివకుమార్, కోశాధికారి కల్లు రమేష్ రెడ్డి, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లోహిత్ రెడ్డి, ఎంపీడీవోలు గాదే జలంధర్ రెడ్డి, శర్మ, ఎండి యాకూబ్ నాయక్, మాజీ ఎంపీడీవో గంజి శివ, ఎంపీఓ రావుఫ్ అలీ, సీనియర్ అసిస్టెంట్ నూల కమలాకర్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News