PRINT TIME: June 10, 2026 01:48 PM
ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
April 05, 2026 07:35 PM
53 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని యాదవ్ నగర్ లోనీ వినాయక దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్,లక్ష్మీ కాంత్ రెడ్డి, బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్,బి కే శ్రీనివాస్, గుండా నిరంజన్, జి ఎన్ వి సతీష్ కుమార్,ఎస్ ఆర్ ప్రసాద్,వైనాల ప్రవీణ్,రామచందర్,రాందాస్ సంతోష్ ముదిరాజ్,శ్రీరామ్ యాదవ్,పి వి సత్యనారాయణ,పరమేశ్, ఇస్తారీ,శంకర్, బాల్ రాజ్ యాదవ్,ఆశా, పిట్టల నాగరాజు,శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి