శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ పట్టణానికి చెందిన జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జావీద్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుకొండలోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.
ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి గారి అల్లుడు శశిభూషణ్ పటేల్ పాల్గొని జావీద్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి