Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 06:43 PM

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం
April 16, 2026 02:33 PM 267 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ సర్పంచులు ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, గౌరవం దక్కడం లేదని అధికారులను ప్రశ్నించగా, కాంగ్రెస్ సర్పంచులు ప్రతిస్పందించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సమావేశం కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News