Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:19 PM

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం
April 16, 2026 02:33 PM 459 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ సర్పంచులు ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, గౌరవం దక్కడం లేదని అధికారులను ప్రశ్నించగా, కాంగ్రెస్ సర్పంచులు ప్రతిస్పందించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సమావేశం కొనసాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News