PRINT TIME: April 16, 2026 06:43 PM
ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం
ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం
April 16, 2026 02:33 PM
267 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సర్పంచులు ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, గౌరవం దక్కడం లేదని అధికారులను ప్రశ్నించగా, కాంగ్రెస్ సర్పంచులు ప్రతిస్పందించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సమావేశం కొనసాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి