నల్లగొండ పట్టణంలో చరిత శ్రీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ పెండెం శంకర్ హాస్పిటల్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం మరియు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. హాస్పిటల్లో ఆధునిక సాంకేతిక పరికరాలతో రక్త, మూత్రం, డయాబెటిస్ తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. వైద్య సేవల ద్వారా రోగులకు మెరుగైన సహాయం అందించడం హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి