Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:09 PM

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం
May 11, 2026 07:29 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ డివిజన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం


ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది


కోదాడ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి


ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం కోదాడ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన 'పోలీస్ ప్రజావాణి'లో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు విన్నపాలు అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News