Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చుక్క పద్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 09:22 PM

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం
May 11, 2026 07:29 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ డివిజన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం


ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది


కోదాడ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి


ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం కోదాడ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన 'పోలీస్ ప్రజావాణి'లో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు విన్నపాలు అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News