కోదాడ డివిజన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది
కోదాడ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి
ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం కోదాడ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన 'పోలీస్ ప్రజావాణి'లో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు విన్నపాలు అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి