Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:53 PM

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు
May 11, 2026 06:31 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో మంత్రి సవిత అదేశాలతో మురికి కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టారు. గ్రామాల సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


సోమవారం ఎస్సీ కాలనీలోని పలు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, వ్యర్థాలను దగ్గరుండి తొలగింపజేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.


ఈ కార్యక్రమంలో నబి, షబ్బీర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News