Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 08:06 PM

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు
May 11, 2026 06:31 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో మంత్రి సవిత అదేశాలతో మురికి కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టారు. గ్రామాల సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


సోమవారం ఎస్సీ కాలనీలోని పలు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, వ్యర్థాలను దగ్గరుండి తొలగింపజేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.


ఈ కార్యక్రమంలో నబి, షబ్బీర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News