Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 04:16 PM

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప
May 05, 2026 02:55 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్ద హరివాణం :

గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పెద్ద హరివాణం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రారంభించారు.

ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఆదోని తహసీల్దార్ శేషుఫణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి సరఫరా సమస్యలపై ప్రజలు దృష్టికి తీసుకురాగా, నీటి సరఫరా సరిగా లేదని తెలిపారు.

అలాగే డ్రైనేజీలు, పీసీ రోడ్ల పరిస్థితి కూడా బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ శేషుఫణి స్పందిస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News