Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:19 AM

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప
05-05-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్ద హరివాణం :

గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పెద్ద హరివాణం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రారంభించారు.

ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఆదోని తహసీల్దార్ శేషుఫణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి సరఫరా సమస్యలపై ప్రజలు దృష్టికి తీసుకురాగా, నీటి సరఫరా సరిగా లేదని తెలిపారు.

అలాగే డ్రైనేజీలు, పీసీ రోడ్ల పరిస్థితి కూడా బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ శేషుఫణి స్పందిస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు.

Sthanikam

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

Article Image

పెద్ద హరివాణం :

గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పెద్ద హరివాణం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రారంభించారు.

ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఆదోని తహసీల్దార్ శేషుఫణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి సరఫరా సమస్యలపై ప్రజలు దృష్టికి తీసుకురాగా, నీటి సరఫరా సరిగా లేదని తెలిపారు.

అలాగే డ్రైనేజీలు, పీసీ రోడ్ల పరిస్థితి కూడా బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ శేషుఫణి స్పందిస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News