పెద్ద హరివాణం :
గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పెద్ద హరివాణం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రారంభించారు.
ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా ఆదోని తహసీల్దార్ శేషుఫణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి సరఫరా సమస్యలపై ప్రజలు దృష్టికి తీసుకురాగా, నీటి సరఫరా సరిగా లేదని తెలిపారు.
అలాగే డ్రైనేజీలు, పీసీ రోడ్ల పరిస్థితి కూడా బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ శేషుఫణి స్పందిస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి