Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:03 PM

ప్రజల ఆకలి తీరుస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి

ప్రజల ఆకలి తీరుస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి

ప్రజల ఆకలి తీరుస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి
April 27, 2026 06:26 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తిలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకి జిల్లా నలమూలల నుండి వస్తున్న ప్రజలకు, రైతులకు గ్రీన్ భారత్ ఫౌండేషన్ తరపున, సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టిడిపి పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ప్రాముఖ్యమైనదని,సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న మా ఆకలి తీరుస్తున్న సామకోటి ఆదినారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News