Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 08:49 PM

ప్రజల ఆకలి తీరుస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి

ప్రజల ఆకలి తీరుస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి

ప్రజల ఆకలి తీరుస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి
April 27, 2026 06:26 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తిలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకి జిల్లా నలమూలల నుండి వస్తున్న ప్రజలకు, రైతులకు గ్రీన్ భారత్ ఫౌండేషన్ తరపున, సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టిడిపి పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ప్రాముఖ్యమైనదని,సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న మా ఆకలి తీరుస్తున్న సామకోటి ఆదినారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News