Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:40 PM

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
March 06, 2026 12:19 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ… ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు పొందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇకపై రేషన్ కార్డు కోసం నిరంతరంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కొత్తగా అర్హత పొందిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News