Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:04 PM

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
06-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ… ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు పొందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇకపై రేషన్ కార్డు కోసం నిరంతరంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కొత్తగా అర్హత పొందిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు.

Sthanikam

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

Article Image

రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ… ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు పొందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇకపై రేషన్ కార్డు కోసం నిరంతరంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కొత్తగా అర్హత పొందిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News