Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 06:46 PM

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
May 03, 2026 04:53 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, ఈనెల10 హైదరాబాదులో గల పేరెడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల మండలం లోని పెద్ద కాపర్తి గ్రామం లో బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News