Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:25 AM

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
May 03, 2026 04:53 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, ఈనెల10 హైదరాబాదులో గల పేరెడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల మండలం లోని పెద్ద కాపర్తి గ్రామం లో బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News