Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
03-05-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, ఈనెల10 హైదరాబాదులో గల పేరెడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల మండలం లోని పెద్ద కాపర్తి గ్రామం లో బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

Article Image

చిట్యాల, ఈనెల10 హైదరాబాదులో గల పేరెడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల మండలం లోని పెద్ద కాపర్తి గ్రామం లో బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News