Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:04 AM

పల్లివాడ పాఠశాలలో సర్పంచ్ ప్రత్యేక చర్యలు

పల్లివాడ పాఠశాలలో సర్పంచ్ ప్రత్యేక చర్యలు

పల్లివాడ పాఠశాలలో సర్పంచ్ ప్రత్యేక చర్యలు
18-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామంలోని ప్రాథమిక ఉన్నంత పాఠశాల లో 90 రోజుల ప్రణాళికల అమలు చేపట్టారు.

ఈ క్రమంలో సర్పంచ్ కంభంపటి శ్రీనివాసులు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశం , ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి , ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు.

ఉగాది పండుగ సందర్భంగా విద్యార్థులు ఉగాది పచ్చడి తయారు చేసి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలకు అందిస్తూ వేడుకలను నిర్వహించారు.

పాఠశాల ఆవరణలో నీటి వృథా వల్ల ఏర్పడుతున్న బురద సమస్యను గుర్తించి, పిల్లలకు ఉపయోగపడే విధంగా నీటి పారుదల కోసం కమ్యూనిటీ సోకుపిట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఇంజనీర్ ప్రవీణ్ , సాంకేతిక సహాయకురాలు సుచరిత , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లివాడ పాఠశాలలో సర్పంచ్ ప్రత్యేక చర్యలు

Article Image

రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామంలోని ప్రాథమిక ఉన్నంత పాఠశాల లో 90 రోజుల ప్రణాళికల అమలు చేపట్టారు.

ఈ క్రమంలో సర్పంచ్ కంభంపటి శ్రీనివాసులు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశం , ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి , ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు.

ఉగాది పండుగ సందర్భంగా విద్యార్థులు ఉగాది పచ్చడి తయారు చేసి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలకు అందిస్తూ వేడుకలను నిర్వహించారు.

పాఠశాల ఆవరణలో నీటి వృథా వల్ల ఏర్పడుతున్న బురద సమస్యను గుర్తించి, పిల్లలకు ఉపయోగపడే విధంగా నీటి పారుదల కోసం కమ్యూనిటీ సోకుపిట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఇంజనీర్ ప్రవీణ్ , సాంకేతిక సహాయకురాలు సుచరిత , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News