Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:21 AM

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి
April 28, 2026 04:13 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాతిపదిక అయిన సెన్సెస్-2027 (జనగణన) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పక్కాగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ కేంద్రంలో కొనసాగుతున్న రెండవ రోజు ఫేస్-3 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు దశరథ, ప్రసాద్‌లు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనలో పాటించాల్సిన మెళకువలు, మొబైల్ యాప్ ద్వారా సమాచార సేకరణ వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సెన్సెస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News