Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:06 AM

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి
28-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాతిపదిక అయిన సెన్సెస్-2027 (జనగణన) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పక్కాగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ కేంద్రంలో కొనసాగుతున్న రెండవ రోజు ఫేస్-3 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు దశరథ, ప్రసాద్‌లు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనలో పాటించాల్సిన మెళకువలు, మొబైల్ యాప్ ద్వారా సమాచార సేకరణ వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సెన్సెస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

Article Image

దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాతిపదిక అయిన సెన్సెస్-2027 (జనగణన) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పక్కాగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ కేంద్రంలో కొనసాగుతున్న రెండవ రోజు ఫేస్-3 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు దశరథ, ప్రసాద్‌లు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనలో పాటించాల్సిన మెళకువలు, మొబైల్ యాప్ ద్వారా సమాచార సేకరణ వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సెన్సెస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News