Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:44 AM

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు
May 01, 2026 11:40 AM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎం.వి.ఆర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

ఈ పరీక్షల్లో సాయి హర్ష 600లో 585 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. ధనుష్ రెడ్డి 581, శ్రావణి 578 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 223 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 112 మంది 550కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ కొలను పాక గీత రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News