Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు
01-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎం.వి.ఆర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

ఈ పరీక్షల్లో సాయి హర్ష 600లో 585 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. ధనుష్ రెడ్డి 581, శ్రావణి 578 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 223 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 112 మంది 550కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ కొలను పాక గీత రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

Article Image

నల్గొండ పట్టణంలోని ఎం.వి.ఆర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

ఈ పరీక్షల్లో సాయి హర్ష 600లో 585 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. ధనుష్ రెడ్డి 581, శ్రావణి 578 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 223 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 112 మంది 550కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ కొలను పాక గీత రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News