Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:42 AM

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్
April 30, 2026 07:54 PM 290 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో యాదగిరిగుట్టలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండలంలో అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు.

పాఠశాలకు చెందిన కర్రె నిధిశ్రీ 576 మార్కులతో మండల ప్రథమ స్థానం, బండి మనస్విని 569 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కంబాల శ్రీకాంత్ 564 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు.

ఈ ఏడాది ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరైన పాఠశాల 44 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శాతం ఫలితాన్ని నమోదు చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఐలేని రాంరెడ్డి, డైరెక్టర్ ఐలేని రమాదేవి విద్యార్థులను అభినందించారు. వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News