Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపు ఘనంగా జరగనున్న ఊరడమ్మ, పాపమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ బోనాలు 587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 09:35 PM

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్
April 30, 2026 07:54 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో యాదగిరిగుట్టలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండలంలో అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు.

పాఠశాలకు చెందిన కర్రె నిధిశ్రీ 576 మార్కులతో మండల ప్రథమ స్థానం, బండి మనస్విని 569 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కంబాల శ్రీకాంత్ 564 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు.

ఈ ఏడాది ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరైన పాఠశాల 44 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శాతం ఫలితాన్ని నమోదు చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఐలేని రాంరెడ్డి, డైరెక్టర్ ఐలేని రమాదేవి విద్యార్థులను అభినందించారు. వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News