Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:11 AM

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్
30-04-2026 308 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో యాదగిరిగుట్టలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండలంలో అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు.

పాఠశాలకు చెందిన కర్రె నిధిశ్రీ 576 మార్కులతో మండల ప్రథమ స్థానం, బండి మనస్విని 569 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కంబాల శ్రీకాంత్ 564 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు.

ఈ ఏడాది ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరైన పాఠశాల 44 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శాతం ఫలితాన్ని నమోదు చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఐలేని రాంరెడ్డి, డైరెక్టర్ ఐలేని రమాదేవి విద్యార్థులను అభినందించారు. వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

Article Image

యాదగిరిగుట్ట, ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో యాదగిరిగుట్టలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండలంలో అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు.

పాఠశాలకు చెందిన కర్రె నిధిశ్రీ 576 మార్కులతో మండల ప్రథమ స్థానం, బండి మనస్విని 569 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కంబాల శ్రీకాంత్ 564 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు.

ఈ ఏడాది ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరైన పాఠశాల 44 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శాతం ఫలితాన్ని నమోదు చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఐలేని రాంరెడ్డి, డైరెక్టర్ ఐలేని రమాదేవి విద్యార్థులను అభినందించారు. వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News