Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా
30-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

విడుదలైన పదో తరగతి ఫలితాల్లో న్యాల్కల్ మండలం 99.34 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలోని 8 జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన 455 మంది విద్యార్థుల్లో 452 మంది ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి మారుతీ రాథోడ్ తెలిపారు.మిర్జాపూర్ (బి), హద్నూర్, చాల్కి, మెటల్‌కుంట, మామిడిగి, రేజింతల్, చీకూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలు, న్యాల్కల్ కస్తూర్బా గాంధీ గురుకులం వంద శాతం ఫలితాలు సాధించాయి.రేజింతల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. పవిత్ర 600లో 575 మార్కులు, ఎం. భార్గవి 573 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. హద్నూర్ పాఠశాలకు చెందిన తారుణ్య 568 మార్కులతో ప్రతిభ చాటింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

Sthanikam

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా

Article Image

న్యాల్కల్,

విడుదలైన పదో తరగతి ఫలితాల్లో న్యాల్కల్ మండలం 99.34 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలోని 8 జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన 455 మంది విద్యార్థుల్లో 452 మంది ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి మారుతీ రాథోడ్ తెలిపారు.మిర్జాపూర్ (బి), హద్నూర్, చాల్కి, మెటల్‌కుంట, మామిడిగి, రేజింతల్, చీకూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలు, న్యాల్కల్ కస్తూర్బా గాంధీ గురుకులం వంద శాతం ఫలితాలు సాధించాయి.రేజింతల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. పవిత్ర 600లో 575 మార్కులు, ఎం. భార్గవి 573 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. హద్నూర్ పాఠశాలకు చెందిన తారుణ్య 568 మార్కులతో ప్రతిభ చాటింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News