Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:34 AM

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి
April 29, 2026 04:02 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని అన్నారు.

పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులను బాధపెట్టవద్దని హితవు పలికారు. ఒక పరీక్షలో విఫలమైతే మళ్లీ అవకాశం ఉంటుందని, కానీ జీవితానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News