Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:14 AM

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి
29-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని అన్నారు.

పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులను బాధపెట్టవద్దని హితవు పలికారు. ఒక పరీక్షలో విఫలమైతే మళ్లీ అవకాశం ఉంటుందని, కానీ జీవితానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

Sthanikam

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి

Article Image

పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని అన్నారు.

పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులను బాధపెట్టవద్దని హితవు పలికారు. ఒక పరీక్షలో విఫలమైతే మళ్లీ అవకాశం ఉంటుందని, కానీ జీవితానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News