Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 09:45 PM

పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం
April 29, 2026 08:15 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, ఏప్రిల్ 30 — స్థానికం న్యూస్:

నల్గొండ జిల్లా సందీప్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి శాతం ఫలితాలను నమోదు చేసింది. పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులవడం విశేషం.

విద్యార్థిని వై. మధు శ్రీ 600 మార్కులకు 576 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానం సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 25 మంది 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం.

విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. పాఠశాలలో నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణ తరగతులు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు, చైర్మన్ గానుతల సత్యనారాయణ రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News