Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:10 AM

పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్

పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్

పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్
29-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది. అపజయం ఎరుగని ఫలితాలు మాకే సొంతమని మరోసారి రుజువు చేస్తూ ఈ ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధించింది.

తెలంగాణ ఎస్‌ఎస్‌సీ–2026 ఫలితాల్లో ప్రేరణ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 51 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా ఎస్. వర్షిత 572 మార్కులతో టాప్ సాధించగా, పి. ప్రశాంత్ రెడ్డి 568, ఎం. కార్తీక్ కుమార్ 568, ఐ. మణిదీప్ 567, రాఘవేందర్ రెడ్డి 556, సిహెచ్. వర్షిని 552, యశ్వంత్ రెడ్డి 552, వర్షిత 552, నికిత 551 మార్కులు సాధించారు.

విద్యార్థులు సాధించిన ఈ అద్భుత ఫలితాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాయి. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, పోటీ ప్రపంచానికి తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ విజయానికి కారణమని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. “చదువును ఆసక్తిగా నేర్పిస్తూ, సంస్కారాన్ని బలపరచడం మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్

Article Image

నల్గొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది. అపజయం ఎరుగని ఫలితాలు మాకే సొంతమని మరోసారి రుజువు చేస్తూ ఈ ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధించింది.

తెలంగాణ ఎస్‌ఎస్‌సీ–2026 ఫలితాల్లో ప్రేరణ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 51 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా ఎస్. వర్షిత 572 మార్కులతో టాప్ సాధించగా, పి. ప్రశాంత్ రెడ్డి 568, ఎం. కార్తీక్ కుమార్ 568, ఐ. మణిదీప్ 567, రాఘవేందర్ రెడ్డి 556, సిహెచ్. వర్షిని 552, యశ్వంత్ రెడ్డి 552, వర్షిత 552, నికిత 551 మార్కులు సాధించారు.

విద్యార్థులు సాధించిన ఈ అద్భుత ఫలితాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాయి. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, పోటీ ప్రపంచానికి తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ విజయానికి కారణమని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. “చదువును ఆసక్తిగా నేర్పిస్తూ, సంస్కారాన్ని బలపరచడం మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News