PRINT TIME: May 03, 2026 03:39 PM
నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్
నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్
May 03, 2026 02:07 PM
139 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: జేపీ గార్డెన్స్లో ఇంద్రపాలనగరానికి చెందిన కూరెళ్ల నర్సింహా–మాధవి దంపతుల కుమార్తె సాత్విక వివాహం రంజత్ కుమార్తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, రాస వెంకటేష్, రాజన్నగారి రమేష్, మాజీ ఎంపీటీసీ మంటి సరోజన రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, సిరిపంగి గణేష్, ఈర్లపల్లి రమేష్, మంటి శంకర్, తంగేడిపల్లి ఎల్లయ్య, ఎడమ నర్సింహా తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి