Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 03:39 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్
May 03, 2026 02:07 PM 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: జేపీ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరానికి చెందిన కూరెళ్ల నర్సింహా–మాధవి దంపతుల కుమార్తె సాత్విక వివాహం రంజత్ కుమార్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, రాస వెంకటేష్, రాజన్నగారి రమేష్, మాజీ ఎంపీటీసీ మంటి సరోజన రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, సిరిపంగి గణేష్, ఈర్లపల్లి రమేష్, మంటి శంకర్, తంగేడిపల్లి ఎల్లయ్య, ఎడమ నర్సింహా తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News