Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్కారం మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 04:33 PM

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్
May 06, 2026 03:23 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కే. చాంద్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన అయిలపురం స్కైలాబ్ కుమార్తె వివాహ వేడుకలు పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, వరికల్ గోపాల్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి ఇమామ్ సాబ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు మద్దెగల్ల నరసింహ, ఉద్యమ నాయకులు మురళి, కైరంకొండ సంతోష్, దండిగా నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News