PRINT TIME: May 06, 2026 04:33 PM
నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్
నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్
May 06, 2026 03:23 PM
13 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కే. చాంద్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన అయిలపురం స్కైలాబ్ కుమార్తె వివాహ వేడుకలు పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, వరికల్ గోపాల్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి ఇమామ్ సాబ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు మద్దెగల్ల నరసింహ, ఉద్యమ నాయకులు మురళి, కైరంకొండ సంతోష్, దండిగా నరసింహ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి