PRINT TIME: May 06, 2026 02:52 PM
నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య
నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య
May 06, 2026 01:36 PM
8 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన సుర్వి సత్తయ్య కుమార్తె వివాహ వేడుకలు పట్టణంలోని జేపీ ఫంక్షన్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, బొల్లం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి