స్థానికం ఏలూరు జిల్లా అరుణ్:
నూజివీడు స్థానిక పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాలో నిత్యం కరెంటు కోతలు ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో వ్యాపారాలు చేసుకునే దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నాడు కూడా ఇదే రీతిలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ నిలిపివేత తూతూ మంత్రంగా మధ్యలో ఒక గంట సమయం విద్యుత్తు ఇవ్వడం మరల ఆపడం లాంటి పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు ముందుగా తెలియజేస్తే దానికి అనుగుణంగా వ్యాపారస్తులు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది ముందుగా తెలియపరచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి