Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:49 PM

నూజివీడు పట్టణంలో నిత్యం కరెంటు కోతలు : సమాధానం లేని విద్యుత్తు అధికారులు

నూజివీడు పట్టణంలో నిత్యం కరెంటు కోతలు : సమాధానం లేని విద్యుత్తు అధికారులు

నూజివీడు పట్టణంలో నిత్యం కరెంటు కోతలు : సమాధానం లేని విద్యుత్తు అధికారులు
January 27, 2026 12:40 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్:

నూజివీడు స్థానిక పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాలో నిత్యం కరెంటు కోతలు ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో వ్యాపారాలు చేసుకునే దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నాడు కూడా ఇదే రీతిలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ నిలిపివేత తూతూ మంత్రంగా మధ్యలో ఒక గంట సమయం విద్యుత్తు ఇవ్వడం మరల ఆపడం లాంటి పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు ముందుగా తెలియజేస్తే దానికి అనుగుణంగా వ్యాపారస్తులు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది ముందుగా తెలియపరచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News