Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:54 AM

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.
May 01, 2026 06:22 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో నోచ్ ల్యాబ్ అనుమతులు రద్దు చేయాలి – మేడే రోజు కంపెనీ నిర్వహణపై తీవ్ర ఆగ్రహంమేడే (కార్మిక దినోత్సవం) రోజున కూడా నిబంధనలను విస్మరించి కంపెనీ నిర్వహించడం ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కినట్లేనని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ యాజమాన్యం కార్మికుల హక్కులను పూర్తిగా పట్టించుకోకుండా, మేడే రోజున పని చేయించడం ద్వారా రియాక్టర్ పేలి కార్మికులు తీవ్రoగా గాయపడినరని,వారికీ మెరుగైన వైద్యం అదించి ప్రాణాలను కాపడాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నోచ్ ల్యాబ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకొని:నోచ్ ల్యాబ్‌కు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలిసంబంధిత జిల్లా పరిశ్రమల అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలికార్మిక హక్కులను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలిఅని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు.కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వం ను కోరారు.మొదటి సారి ప్రమాదం జరిగినప్పుడే కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదం జరిగిఉండక పోవచ్చు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ వలన ప్రజలకు, కార్మికులకు భద్రత లేదని ఈ కంపెనీ ని ముసివేయాలని డిమాoడ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News