Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రగ్స్‌పై ఉక్కుపాదం అవసరం యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక నిఘా. కలెక్టర్ అనురాగ్ జయంతి డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 05:59 PM

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌
April 29, 2026 04:13 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నిజాయితీ చాటుకున్న కోదాడ ఆర్టీసీ కండక్టర్

కోదాడ డిపోకు చెందిన కండక్టర్ జి. శ్రీధర్ తన నిజాయితీతో ఆదర్శంగా నిలిచారు. కోదాడ నుంచి ముదిగొండకు వెళ్తున్న బస్సులో ఒక ప్రయాణికురాలు మర్చిపోయిన ఐదు గ్రాముల బంగారు మాటీలను ఆయన గుర్తించారు. వాటిని సురక్షితంగా డిపోకు తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం అసలు యజమానికి కోదాడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సమక్షంలో ఆ బంగారాన్ని తిరిగి అందజేశారు.శ్రీధర్ నిజాయితీని డిపో మేనేజర్ శ్రీనివాస్, తోటి ఉద్యోగులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News