Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:29 AM

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద
May 03, 2026 03:39 PM 324 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. మెరుపులా వచ్చి సుమారు పది నిమిషాల పాటు రాళ్ల వర్షం పడడంతో గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది.

పంటను ఆరబెట్టేందుకు కల్లాల్లో వేసిన ధాన్యం వడగండ్ల వానకు నానిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వర్షం పడడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News