Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరిట మోసాలు: కఠిన చర్యలు తీసుకోవాలి.మల్లం మహేష్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 06:47 PM

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద
May 03, 2026 03:39 PM 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. మెరుపులా వచ్చి సుమారు పది నిమిషాల పాటు రాళ్ల వర్షం పడడంతో గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది.

పంటను ఆరబెట్టేందుకు కల్లాల్లో వేసిన ధాన్యం వడగండ్ల వానకు నానిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వర్షం పడడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News