Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:15 AM

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'
May 02, 2026 08:31 PM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మే 4 (సోమవారం) నుండి చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వేదిక: ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్

చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రజలు తమ సమస్యలపై ఇక్కడ విన్నవించుకోవచ్చు.

ఏయే మండలాల వారంటే..?

చౌటుప్పల్, ​నారాయణపురం

​బి.పోచంపల్లి, ​వలిగొండ,

​రామన్నపేట తమ పరిధిలోని మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News