Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 10:07 PM

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'
May 02, 2026 08:31 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మే 4 (సోమవారం) నుండి చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వేదిక: ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్

చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రజలు తమ సమస్యలపై ఇక్కడ విన్నవించుకోవచ్చు.

ఏయే మండలాల వారంటే..?

చౌటుప్పల్, ​నారాయణపురం

​బి.పోచంపల్లి, ​వలిగొండ,

​రామన్నపేట తమ పరిధిలోని మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News