Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:41 AM

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
January 17, 2026 08:07 AM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరెంటోత్ శ్రీనుయక్

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 5 ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేయుచున్నారు కావునకాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారాయణపురంమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కరెంటోతు శ్రీను నాయక్ తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News