Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:45 PM

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
January 17, 2026 08:07 AM 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరెంటోత్ శ్రీనుయక్

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 5 ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేయుచున్నారు కావునకాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారాయణపురంమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కరెంటోతు శ్రీను నాయక్ తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News