Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 07:22 AM

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!
April 16, 2026 04:58 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!


కోదాడ మండలం ద్వారకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 134లో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరుపైకి మార్చారని బాధితుడు జహీర్ అహ్మద్ ఆరోపించారు. బుధవారం ఆర్టీవో కార్యాలయం ముందు అర్ధనగ్న నిరసన చేపట్టారు. తన తల్లి పేరున్న భూమిని జిపిఏ ఆధారంగా అన్యాయంగా మ్యూటేషన్ చేశారని వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్డిఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News