Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:19 PM

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!
April 16, 2026 04:58 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!


కోదాడ మండలం ద్వారకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 134లో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరుపైకి మార్చారని బాధితుడు జహీర్ అహ్మద్ ఆరోపించారు. బుధవారం ఆర్టీవో కార్యాలయం ముందు అర్ధనగ్న నిరసన చేపట్టారు. తన తల్లి పేరున్న భూమిని జిపిఏ ఆధారంగా అన్యాయంగా మ్యూటేషన్ చేశారని వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్డిఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News