Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:37 AM

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి
30-01-2026 621 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా శుక్రవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.3వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్దే తన లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి పోటీ చేస్తున్నానని చెయ్యి గుర్తుపై వార్డు ప్రజలు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Sthanikam

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

Article Image

పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా శుక్రవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.3వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్దే తన లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి పోటీ చేస్తున్నానని చెయ్యి గుర్తుపై వార్డు ప్రజలు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News