Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:57 PM

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి
January 30, 2026 05:12 PM 611 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా శుక్రవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.3వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్దే తన లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి పోటీ చేస్తున్నానని చెయ్యి గుర్తుపై వార్డు ప్రజలు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News