Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:48 AM

నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్లేష్ ను పరమార్శించిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్లేష్ ను పరమార్శించిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్లేష్ ను పరమార్శించిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా
May 03, 2026 07:48 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ బోయిని మల్లేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా వారి ఇంటికి వెళ్లి పరమార్శించి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు జర్నలిస్ట్ లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా మొహమ్మద్ ఖాజా ఫసిఓద్దీన్ ప్రచార కార్యదర్శి బైరపాక సిరిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News