Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 09:18 PM

నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్లేష్ ను పరమార్శించిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్లేష్ ను పరమార్శించిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్లేష్ ను పరమార్శించిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా
May 03, 2026 07:48 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ బోయిని మల్లేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా వారి ఇంటికి వెళ్లి పరమార్శించి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు జర్నలిస్ట్ లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా మొహమ్మద్ ఖాజా ఫసిఓద్దీన్ ప్రచార కార్యదర్శి బైరపాక సిరిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News