Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం
27-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్‌లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి పరవశంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, 3, 4వ వార్డ్ కౌన్సిలర్ సుల్తాన్ స్వామి కొండ శోభ సోమల్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు అంబటి సోమయ్య, ఉపాధ్యక్షుడు దండబోయిన వెంకన్న, తొంట అబ్బులు, ప్రధాన కార్యదర్శి బుడిగె శ్రీను మరియు ఇతర సభ్యులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

ఈ వేడుకలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

Sthanikam

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం

Article Image

మోత్కూర్‌లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి పరవశంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, 3, 4వ వార్డ్ కౌన్సిలర్ సుల్తాన్ స్వామి కొండ శోభ సోమల్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు అంబటి సోమయ్య, ఉపాధ్యక్షుడు దండబోయిన వెంకన్న, తొంట అబ్బులు, ప్రధాన కార్యదర్శి బుడిగె శ్రీను మరియు ఇతర సభ్యులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

ఈ వేడుకలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News