PRINT TIME: May 11, 2026 04:21 PM
మొక్కలు నాటిన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరమ్మ
మొక్కలు నాటిన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరమ్మ
May 11, 2026 02:24 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ సర్కిల్లో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్క అయినా నాటి దాన్ని సంరక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్ర లక్ష్యంతో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి